వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో మోడీ: హైకోర్టు ధిక్కరణ నోటీసు జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు బుధవారం కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. 2002లో జరిగిన అల్లర్లలో దుకాణాలు నష్టపోయిన 56 మందికి నష్టపరిహారం చెల్లించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది.

బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని గుజరాత్ హైకోర్టు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. దీంతో చర్యకు హైకోర్టు బుధవారం ఆదేశించింది. అల్లర్లలో ధ్వంసమైన 600 ప్రార్థనా స్థలాల మరమ్మతుకు నిధులు విడుదల చేయాలని హైకోర్టు గతవారం మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
Narendra Modi government in Gujarat has been issued a contemt noticeby High court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X