ఇద్దరు భార్యలకు, కూతురికి నిప్పంటించిన భర్త

వారి కేకలకు ఇంట్లోనివారంతా లేచి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే వారి శరీరాలు 50 శాతం కాలిపోయాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతిస్తిమితం లేని తల్లి కూతురు, కుమారుడి గొంతు కోసింది. దాంతో వారిద్దరు మరణించారు. ఆ తర్వాత ఆమె కూడా గొంతు కోసుకుంది. ఆమెను బళ్లారి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications