యడ్యూరప్ప నారదముని లాంటివాడు: సదానంద

ఈ నెల23వ తేదీన యడ్యూరప్ప చింతన్ బైఠక్ను ఏర్పాటు చేసి వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని, మంచి జరుగుతుందని యడ్యూరప్ప అన్నారు. కొంత మంది మఠాలకు డబ్బులు ఇచ్చారని, అయితే మఠాలకు అంకితం కాలేదని సదానంద గౌడ యడ్యూరప్పను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications