మోపిదేవి వెంకటరమణ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

మోపిదేవికి తాము ఏ విధంగా ముడుపులు అప్పగించామనే విషయాన్ని రమణ తన నేరాంగీకర పత్రంలో వివరించారు. రెండు సిండికేట్ల మధ్య గొడవతో రెండు గ్రూపులవాళ్లం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రిని కలిశామని, ఇరు వర్గాల మధ్య మంత్రి పంచాయతీ చేశారని, అందుకు గాను తాము పది లక్షల రూపాయలు మంత్రి ఇచ్చామని అతను చెప్పాడు. ఇరు వర్గాలకు చెందిన 14 మంది మంత్రి వద్దకు వచ్చారని, పంచాయతీ చేసి మంత్రి రెండు గ్రూపులకు చెందిన ఇద్దరేసిని లోపలికి పిలిచి పది లక్షల రూపాయలు తీసుకున్నారని రమణ చెప్పాడు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications