కూతురు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

పాలిటెక్నిక్ చదువుతున్న సాయితేజకు ఇటీవలి పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. అందుకు ఇంట్లోవాళ్లు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సాయితేజస్విని ఆత్మహత్య చేసుకుంది. దాంతో శనివారం ఉదయం రైలు కింద పడి రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరి తల, మొండెం వేరు కావడంతో ఘటనాస్థలం బీభత్సంగా మారింది. కూతురు మరణంతో అప్పటికే తీవ్రంగా కృంగిపోయిన రమణ భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.












Click it and Unblock the Notifications