ఐఏఎస్ ఆఫీసర్ల విచారణ: కోర్టులో సిబిఐకి చుక్కెదురు

కాగా ఆచార్య, కోనేరులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన న్యాయస్థానం ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించింది. అంతకుముందు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణష న్యాయవాది రవీంద్రనాథ్, న్యాయమూర్తి నాగమారుతీ శర్మ ఛాంబరులోకి వెళ్లి చర్చించడంపై ఆచార్య, కోనేరుల న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, కొన్ని వివరణల కోసం పిలిచానని న్యాయమూర్తి చెప్పారు.












Click it and Unblock the Notifications