పురాతన భవనం కూలి నలుగురు దుర్మరణం

పట్టణంలోని డిఈవో కార్యాలయం సమీపంలో కొత్త భవనం నిర్మాణం కోసం కూలీలు పునాదులు తవ్వుతుండగా పక్కనే ఉన్న పాత భవనం గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు, రిస్క్యూ ఆపరేషన్ బృందం సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
More From
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications