శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్ ఓటు, ఐరాస తీర్మానం

శ్రీలంక మానవ హక్కులను ఉల్లంఘించిందనే తీర్మానం ఐరాసలో ఆమోదం పొందింది. ఇటీవల ఎల్టిటిఇ అధినేత ప్రభాకరన్ కుమారుడిని శ్రీలంక సైన్యం దారుణంగా హత్య చేసిన క్లిప్పింగులు బయటకు వచ్చాయి. శ్రీలంక అరాచకాలపై ప్రపంచ దేశాలు గత కొద్ది కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంకకు వ్యతిరేకంగా వ్యవహరించాలని తమిళ పార్టీలు డిఎంకె, అన్నాడియంకె నుంచి భారత ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అమెరికా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యా, చైనా, బంగ్లాదేశ్ ఓటేశాయి. హక్కుల ఉల్లంఘన పేరుతో ఒత్తిడి పెట్టడం సరైంది కాదని ఈ దేశాలు అభిప్రాయపడ్డాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications