సాక్ష్యాల ఆధారంగానే ఛార్జీషీట్: జగన్ కేసుపై సిబిఐ జెడి

కాగా జగన్ ఆస్తుల కేసులో సిబిఐ శనివారం కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఛార్జీషీట్లో మొత్తం పదమూడు మందిని నిందితులుగా పేర్కొంది. జగన్ పేరును ఎ-1 నిందితుడిగా, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని ఎ-2 నిందితుడిగా పేర్కొంది. ఛార్జీషీట్ దాఖలు చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు తప్పు పట్టగా, ఛార్జీషీట్ సంపూర్ణంగా లేదని తెలుగుదేశం పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications