చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారు బోల్తా: తమిళనాడు సిపిఐ ఎమ్మెల్యే దుర్మరణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tamilnadu Map
చెన్నై: రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన సిపిఐ శాసనసభ్యుడు ఆదివారం ఉదయం మృతి చెందారు. రాష్ట్రంలోని పుడుకొట్టాయ్ నియోజకవర్గానికి చెందిన సిపిఐ ఎమ్మెల్యే ఎస్‌పి ముతుకుమరన్ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈయన వయస్సు నలబై మూడు. ముతుకుమరన్ అన్నావసల్ వెళుతుండగా పుడుకొట్టాయ్ - అన్నావసల్ రహదారిలో టైర్ పగిలి కారు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ముతుకుమరన్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పుడుకొట్టాయ్ ఆసుపత్రికి తరలించారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముతుకురన్ డిఎంకె అభ్యర్థి పెరియన్నన్‌పై రెండు వేల మెజార్టీతో గెలిచారు.

English summary
A 43-year old CPI MLA in Tamil Nadu and two others were killed in a road accident in neighboring Pudukkottai District today, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X