జగన్కు మమ్మల్ని ఎదుర్కునే దమ్ము లేదు: బొత్స

తమ పార్టీని ఎదుర్కునే సత్తా వైయస్ జగన్కు లేదని, తాము బలంగా ఉన్నామని ఆయన అన్నారు. కోర్టులో కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ఆయన అన్నారు. వచ్చే ఉప ఎన్నికలను ప్రభుత్వానికి రెఫరెండంగా భావించలేమని ఆయన అన్నారు. వచ్చే ఉప ఎన్నికల ఫలితాలను బట్టి కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. అయితే తమ వెనక జరిగే లావాదేవీలతో, అవినీతితో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఒకవేళ తాము తప్పు చేసినట్లు రుజువైతే బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. తప్పు చేసినట్లు రుజువైతే తల వంచుకుని సిగ్గుపడుతూ బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. అవినీతి కార్యక్రమాలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.
త్వరలో జరిగే 18 శాసనసభా స్థానాల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ముళ్ల కిరీటం పెట్టేవారికి ఓటేయవద్దని ఆయన ప్రజలను కోరారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications