రాజ్యసభకు నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రేఖ

రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పన్నెండు మందిని ఎగువ సభ రాజ్యసభకు ఎంపిక చేస్తారు. రాజ్యసభకు నామినేట్ చేయనున్న పేర్లను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్కు బుధవారం పంపించారు. ఇది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు పంపిస్తారు. ఆమె వాటిని పరిశీలించి ప్రకటిస్తారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం సాహిత్యం, శాస్త్రీయం, కళ, సామాజిక సేవ తదితర రంగాలలోని ప్రముఖులను ఎంపిక చేసే అవకాశం ఉంది. రేఖ వయస్సు యాభై ఏడేళ్లు. ఈమె తన నటనకుగాను తన కేరీర్లో ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ప్రముఖ హిందీ రచయిత, స్ర్కిప్ట్ రైటర్ జావెద్ అక్తర్ ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు.
కాగా మాస్ట్రర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరును కూడా రాజ్యసభకు ప్రభుత్వం సిఫార్సు చేసింది. సచిన్ పేరును ప్రతిపాదించాలని హోంమంత్రిత్వ శాఖకు ప్రధాని లేఖ రాశారు. రేఖ, సచిన్ టెండుల్కర్ల పేర్లను సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications