వరకట్నం వేధింపులపై టెక్కీ, అతని తల్లి అరెస్టు

దీప్తిని ప్రదీప్ నాగ్ 2009లో వివాహం చేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా తన కుటుంబం వరకట్నం కింద పది లక్షల రూపాయలు ఇచ్చిందని, అదనపు కట్నం కోసం ప్రదీప్, అతని కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, 2012 మే వరకు తాము అదనంగా పది లక్షల రూపాయలు ఇచ్చామని దీప్తిశ్రీ తన ఫిర్యాదు తెలిపింది.
ఆ మొత్తం ఇచ్చిన తర్వాత కూడా మరిన్ని డబ్బుల కోసం తనను ప్రదీప్ కుటుంబ సభ్యులు వేధించసాగారని ఆమె తెలిపింది. చివరకు ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రదీప్పై, ఆయన తల్లిదండ్రులపై పోలీసులు కేను నమోదు చేశారు. ప్రదీప్ను, మేరీ విక్టోరియాను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications