వైయస్కు 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ కితాబు, బాబుకూ...

ఆదివారం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాధాకృష్ణ పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ప్రశ్నలకు స్పందిస్తూ... ప్రస్తుత పరిస్థితులలో యువత ఆదర్శంగా తీసుకుంటున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, జాతి పిత మహాత్మా గాంధీలు వచ్చి ఎన్నికలలో పోటీ చేసినా గెలవలేరని, డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు.
అవినీతి, అక్రమార్కులను రోల్ మోడల్గా తీసుకోవడం సరికాదని ఆయన యువతకు హితవు పలికారు. చరిత్రను తరిచి చూస్తే భారీగా అవినీతికి పాల్పడ్డ వారెవరూ శిక్ష నుండి తప్పించుకోలేక పోయారని, వారి అంతిమ జీవితం జైలులోనే గడుస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడ్డ ఇండోనేషియా అధ్యక్షుడిని దేశం నుండి తరిమేశారని, ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో కూడా తెలియదన్నారు.
గడాఫీ, ముబారక్, సద్దాం హుస్సేన్ ప్రపంచంలో ఎవరినీ తీసుకున్నా అలాగే ఉందన్నారు. ఎంత అవినీతికి పాల్పడితే అంత గొప్ప అనుకోవద్దని ఆయన యువతకు మార్గానిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications