వైయస్కు 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ కితాబు, బాబుకూ...

ఆదివారం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాధాకృష్ణ పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ప్రశ్నలకు స్పందిస్తూ... ప్రస్తుత పరిస్థితులలో యువత ఆదర్శంగా తీసుకుంటున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, జాతి పిత మహాత్మా గాంధీలు వచ్చి ఎన్నికలలో పోటీ చేసినా గెలవలేరని, డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు.
అవినీతి, అక్రమార్కులను రోల్ మోడల్గా తీసుకోవడం సరికాదని ఆయన యువతకు హితవు పలికారు. చరిత్రను తరిచి చూస్తే భారీగా అవినీతికి పాల్పడ్డ వారెవరూ శిక్ష నుండి తప్పించుకోలేక పోయారని, వారి అంతిమ జీవితం జైలులోనే గడుస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడ్డ ఇండోనేషియా అధ్యక్షుడిని దేశం నుండి తరిమేశారని, ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో కూడా తెలియదన్నారు.
గడాఫీ, ముబారక్, సద్దాం హుస్సేన్ ప్రపంచంలో ఎవరినీ తీసుకున్నా అలాగే ఉందన్నారు. ఎంత అవినీతికి పాల్పడితే అంత గొప్ప అనుకోవద్దని ఆయన యువతకు మార్గానిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications