అత్యాశకు పోవద్దు: రంగంలో భవిష్యవాణి హితవు

పూజలు సరిగా చేయడం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో కోరినన్ని వర్షాలు తప్పకుండా కురుస్తాయని చెప్పారు. ధరలు పెరుగుతాయన్నారు. మహాకాళేశ్వర స్వామిని ప్రతిష్టించాలని గతంలోనే తాను కోరానని, కానీ ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని, ఆ పనిని తానే పూర్తి చేసుకుంటానని చెప్పారు.
కుల, మతాలకు అతీతంగా అందరూ తనకు సమానమే అని చెప్పారు. కుల, మతాలు కేవలం మనుషులు సృష్టించుకున్నవన్నారు. ప్రజలు అందర్నీ సంతోషంగా ఉంచుతానని, ప్రజల కోరికలు తీరుస్తానని చెప్పారు. పెద్ద పూజారి ప్రశ్నలు అడుగుతుండగా భవిష్యవాణి వాటికి సమాధానం చెప్పారు. రంగం కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, సనత్ నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
కాగా ఆదివారం ఉదయం ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ, మర్రి శశిధర్ రెడ్డి, ఎంపి అంజన్ కుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications