గాలి డీల్: మరొకరి అరెస్టు, ఇద్దరిపై లుకవుట్ నోటీసులు

ఇదిలా వుంటే, కర్ణాటక శానససభ్యులు గాలి సోమశేఖర రెడ్డిని, టిహెచ్ సురేష్ బాబును ఎసిబి అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. దేశం విడిచి పారిపోకుండా వారి కోసం ఎసిబి లుకవుట్ నోటీసులు జారీ చేసింది. బళ్లారి (అర్బన్) శానససభ్యుడు సోమశేఖర రెడ్డిని, కాంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబును మాత్రమే ఈ కేసులో అరెస్టు చేయాల్సి ఉంది.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో ఇప్పటి వరకు న్యాయవ్యవస్థకు చెందిన నలుగురిని ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు కర్ణాటక శాసనసభ్యులు దేశం విడిచి వెళ్లకుండా అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు పంపినట్లు ఎసిబి అధికారులు చెప్పారు.
విధానపరమైన అంశాల కారణంగానే ఇద్దరు శానససభ్యుల అరెస్టులో జాప్యం జరుగుతోందని అంటున్నారు. శాసనసభ్యులను, పైగా మరో రాష్ట్రానికి చెందిన శాసనసభ్యులను అరెస్టు చేసే విషయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి రావడంతో జాప్యం జరుతోందని చెబుతున్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications