మోపిదేవిని ప్రశ్నిస్తున్న ఎసిబి, మద్యం సిండికేట్లపై

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్గూడ జైలులో ఉంటున్న మోపిదేవి వద్ద ఎసిబిఅధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ జైలులోనే కొనసాగుతోంది. మద్యం సిండికేట్ల నుంచి కోట్లాది రూపాయల మేరకు మోపిదేవి లంచాలు స్వీకరించినట్టు పలువురు వ్యాపారులు ఆరోపించిన విషయం తెల్సిందే.
ఒక మద్యం దుకాణం వివాదం పరిష్కారానికి మోపిదేవి పది కోట్ల రూపాయల మేరకు లంచం తీసుకున్నట్టు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి ఆరోపించారు. అలాగే, సిండికేట్ల వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో మోపిదేవి వద్ద విచారణ సాగుతోంది.
తాను ముడుపులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను మోపిదేవి వెంకటరమణ అప్పట్లో ఖండించారు. మద్యం దుకాణాలపై అప్పట్లో ఎసిబి అధికారులు పెద్ద యెత్తున దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేశారు. రాజకీయ నాయకులను కూడా విచారించారు. కొంత మంది శానససభ్యులను కూడా ఈ వ్యవహారంలో విచారించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications