టిఆర్ఎస్ భవన్ వద్ద కలకలం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం
టి.కాంగ్ ఎంపీల అరెస్టుపై ఖండన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముందు బైఠాయించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను అరెస్టు చేయడాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఖండించారు. ఎంపీల అరెస్టుపై దామోదర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీల అరెస్టు సరికాదన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని దామోదర డిమాండ్ చేశారు.
Comments
English summary
Telangana JAC chairman Kodandaram alleged that police are stopping and arresting telanganites in Telangana districts.
Story first published: Sunday, September 30, 2012, 14:03 [IST]