కాళ్లకు నొప్పులు, 20 ఏళ్లుగా రోజుకు 2గంటలు: బాబు

ప్రజలు కన్నీళ్లతో తమ కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. పాదయాత్ర కోసం తాను ప్రత్యేకంగా వ్యాయమం చేయడం లేదన్నారు. ఇరవై ఏళ్లుగా రోజుకు రెండు గంటల పాటు తాను వ్యాయామం చేస్తున్నానని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నానని, కానీ ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అవిశ్వాసం పెట్టడమనేది అయ్యే పని కాదన్నారు.
అంతకుముందు పాదయాత్రలో భాగంగా ఆయన గొల్లపల్లిలో మాట్లాడారు. పేదలలో చైతన్యం రగిల్చేందుకే తాను పాదయాత్రను చేపట్టానని అన్నారు. తన పాదయాత్ర గురించి ఎవరు విమర్శించినా పట్టించుకోనని, అనుకున్నది సాధిస్తానని అన్నారు. పిల్ల కాంగ్రెసు, పెద్ద కాంగ్రెసు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నాయని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. తన పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు.
ప్రజలకు న్యాయం చేసేందుకే 117 రోజుల యాత్రను తలపెట్టినట్లు చెప్పారు. మీకు అండగా ఉంటానని, మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి జరగాలే శ్రీకారం చుట్టానన్నారు. కాంగ్రెసు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. కొత్తగా పిల్ల కాంగ్రెసు వచ్చిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. పిల్ల కాంగ్రెసు వేలకోట్లు దోచి పేపర్, టివి పెట్టిందని మండిపడ్డారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications