చిరంజీవి ర్యాలీ: ఎమ్మెల్యే రవి వర్సెస్ దేవినేని అవినాష్

గత ప్రజారాజ్యం పార్టీ తరఫున యలమంచిలి రవి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శానససభకు ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం విలీనంతో ఆయన కాంగ్రెసు శానససభ్యుడయ్యారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటైన బాలల దినోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం చిరంజీవి విజయవాడ వచ్చారు. ఆయన విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు ర్యాలీగా వచ్చారు.
ఈ ర్యాలీ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చిరంజీవి పక్కన తమ శాసనసభ్యుడు ఉండాలంటూ యలమంచిలి రవి వర్గీయులు నిరసనకు దిగారు. యలమంచిలి వర్గాన్ని దేవినేని అవినాష్ వర్గం వ్యతిరేకించింది. ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది.
చిరంజీవి, పక్కనే ఉన్న పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. చిరంజీవి పక్కన దేవినేని అవినాష్ ఉండడంపై యలమంచిలి రవి వర్గం వ్యతిరేకత వ్యక్తం చేసింది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.బాలలు వివిధ ప్రదర్సనలు ఇచ్చారు. వాటిని చిరంజీవి తిలకించారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications