చిరంజీవి ర్యాలీ: ఎమ్మెల్యే రవి వర్సెస్ దేవినేని అవినాష్

గత ప్రజారాజ్యం పార్టీ తరఫున యలమంచిలి రవి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శానససభకు ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం విలీనంతో ఆయన కాంగ్రెసు శానససభ్యుడయ్యారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటైన బాలల దినోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం చిరంజీవి విజయవాడ వచ్చారు. ఆయన విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు ర్యాలీగా వచ్చారు.
ఈ ర్యాలీ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చిరంజీవి పక్కన తమ శాసనసభ్యుడు ఉండాలంటూ యలమంచిలి రవి వర్గీయులు నిరసనకు దిగారు. యలమంచిలి వర్గాన్ని దేవినేని అవినాష్ వర్గం వ్యతిరేకించింది. ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది.
చిరంజీవి, పక్కనే ఉన్న పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. చిరంజీవి పక్కన దేవినేని అవినాష్ ఉండడంపై యలమంచిలి రవి వర్గం వ్యతిరేకత వ్యక్తం చేసింది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.బాలలు వివిధ ప్రదర్సనలు ఇచ్చారు. వాటిని చిరంజీవి తిలకించారు.
-
GAS కష్టాలు.. భోజనం దొరకడం కూడా కష్టమేనా? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications