జైల్లో జగన్ క్రిస్మస్ వేడుకలు: అనిల్ చర్చిలో విజయమ్మ

కానీ ఈ సంవత్సరం అరెస్టై జైలులో ఉండటంతో క్రిస్మస్ను జగన్ తోటి విఐపి ఖైదీల మధ్య జరుపుకున్నారని సమాచారం. పండుగ సందర్భంగా జగన్ తన బ్యారక్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారట. జగన్కు తోటి విఐపి ఖైదీలు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, రాజగోపాల్, నూకారపు సూర్యప్రకాశ రావు తదితరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినట్లుగా తెలుస్తోంది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు దినం కాబట్టి ములాఖత్లు లేకపోవడంతో జగన్ను కుటుంబసభ్యులు కలవలేకపోయారు. మరోవైపు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మణికొండ హుడా కాలనీలోని బ్రదర్ అనిల్ కుమార్కు చెందిన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చర్చికి వచ్చిన విజయమ్మ, బైబిల్ చేతిలో పట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్, చర్చికి వచ్చిన వారికి క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి వివరించారు. జగన్ సోదరి షర్మిలకి కీ హోల్ ఆపరేషన్ అయి విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసిందే.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications