సమైక్యానికే మద్దతు, విభజిస్తే రాజీనామా: కాసు

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని భావించి ముఖ్యమంత్రి పదవినే తృణప్రాయంగా వదిలివేసిన కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని తానని అన్నారు. ఆ బాటలోనే తాను పయనిస్తానని స్పష్టం చేశారు.
కేంద్రం తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి చేసిన ప్రకటనను సమైక్యాంధ్ర జెఎసి, పరిరక్షణ సమితి స్వాగతించాయి. ఈ మేరకు ఆదివారంరాత్రి గుంటూరులో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఆచార్య పి నరసింహరావు, పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎండీ హిదాయత్, క్రోసూరి వెంకట్, కనపర్తి శ్రీనివాసరావు, విద్యార్థి జేఏసీ కోకన్వీనర్ మండూరి వెంకటరమణ తదితరులు మీడియాతో మాట్లాడారు. మంత్రి కాసు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కేంద్రం తెలంగాణ కు అనుకూల నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర అగ్నిగుండం అవుతుందని వారు హెచ్చరించారు. అన్ని పార్టీలు తమ సొంత అజెండాలను పక్కనపెట్టి డిసెంబర్ 9 ప్రకటన అనంతర ఉద్యమ స్ఫూ ర్తిని మళ్లీ ప్రదర్శించాలని వారన్నారు. ర్రాష్టాన్ని విభజిస్తే రాష్ట్రంలో ఏర్పడే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆచార్య నరసింహారావు హెచ్చరించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications