మహిళా టీచర్కు ఎస్సై వేధింపులో ట్విస్ట్, ఇరికించాలనే

తన బంధువులకు ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోవటంతో వెళ్లినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎస్సై సుధీర్ను ఇరికించాలనే ఉద్దేశ్యంతోనే ఆమె చనిపోతానని లేఖ రాసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. బంధువుల ఇంటిలో లీలను గుర్తించిన పోలీసులు గురువారం రాత్రి తమ అదుపులోకి తీసుకున్నారని సమాచారం. లీలతో పాటు ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకొని శుక్రవారం విచారిస్తున్నారు.
సుధీర్ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఆయనను ఇరికించాలని, ప్రభుత్వపరంగా వేటు వేయించాలని వేధింపుల లేఖ నాటకం ఆడారనే వార్తలు వస్తున్నాయి. అయితే, లీలను, ఆమె సోదరుడిని పోలీసులు విచారిస్తున్నందున ఆ తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. లీలను ఎస్సై సుధీర్ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పోలీసులు భావిస్తున్నారట.
కాగా ఎస్సై సుధీర్ తనను వేధిస్తున్నాడని రెండు రోజుల క్రితం లీల లేఖ రాసి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. దీంతో, సుధీర్ను సస్పెండ్ చేశారు. ఆయన అప్పటి నుండి కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, లీల బంధువుల ఇంటిలో దొరకడం, సుధీర్ వేధించలేదనడంతో ఇది కొత్త మలుపు తిరిగింది.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్











Click it and Unblock the Notifications