తప్పుడు వార్తలకు ఎడిటరే బాధ్యుడు: సుప్రీం కోర్టు

పత్రికల్లో ప్రచురించే విషయాలను సంపాదకుడు ఎంపిక చేస్తాడు కాబట్టి తన అనుమతి లేకుండా వార్తను ప్రచురించారని చెప్పినంత మాత్రాన ప్రొసిడింగ్స్ నుంచి మినహాయించలేమని సికె ప్రసాద్, విజి గౌడలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
ప్రెస్ అండ్ రిజిస్ట్రేష్ట్రేషన్ పుస్తకాల చట్టం ప్రకారం విషయాలను ఎంపిక చేసే ప్రక్రియ సంపాదకుడి చేతిలో ఉంటుందని, వార్తాపత్రిక ప్రతి ప్రతి మీద కూడా యజమాని పేరుతో పాటు సంపాదకుడి పేరు ఉంటుందని, అందువల్ల సివిల్, క్రిమినల్ ప్రోసిడింగ్స్లో సంపాదకుడిని కూడా బాధ్యుడ్ని చేయాల్సి ఉంటుందని చెప్పింది.
1999లో పరువు నష్టం కలిగించే వార్త కథనాన్ని ప్రచురించాలనే నిర్ణయాన్ని తాను తీసుకోలేదని, రెసిడెంట్ ఎడిటర్ తీసుకున్నాడని, అందువల్ల ఆ వార్తా కథనం ప్రచురణకు తాను బాధ్యుడిని కాదని అంటూ తనపై ప్రోసిడీంగ్స్ను కొట్టేయాలని గుజరాతీ దినపత్రి సందేష్ సంపాదకుడు దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications