గేమ్ప్లాన్లో బాబు విలవిల: పురంధేశ్వరికి ఎంపీల చెక్

పార్టీ అధ్యక్షుడిగా స్పీకర్ నుండి ఆహ్వానం రాలేదు. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇదంతా కేంద్ర పర్యటక శాఖ మంత్రి పురందేశ్వరి గేమ్ ప్లాన్ అంటున్నారు. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పురంధేశ్వరి చూస్తున్నారని అంటున్నారు. ఈ విగ్రహావిష్కరణకు బాబు వెళ్లకుంటే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానం ఎవరి నుండి అందినా వెళ్లాల్సి ఉంటుందని ఇతరులు చెబుతున్నారు. కానీ, బాబు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారట.
పురంధేశ్వరికి కాంగ్రెసు ఎంపీలు చెక్!
మరోవైపు పురంధేశ్వరి దూకుడుకు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు చెక్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణకు వెళ్లవద్దంటూ కాంగ్రెసు పార్టీ ఎంపీలు సాయి ప్రతాప్, కావూరి సాంబశివ రావు, అనంత వెంకట్రామి రెడ్డిలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. విగ్రహావిష్కరణకు సోనియాకు వద్దని చెప్పి కాంగ్రెసు పార్టీ కొత్త వాదనకు తెరలేపింది.
దీనిపై సోనియా గాంధీ ఆఖరి నిమిషంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే, ఎంపీల మాట వింటే పురంధేశ్వరి దూకుడుకు చెక్ పడినట్లేనని భావించవచ్చు. అలాగే సోనియా ఎంపీల మాటను బేఖాతరు కూడా చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications