జగన్ కేసులో ట్విస్ట్: నమ్మకద్రోహం అభియోగం కొట్టివేత

దానికి ముందు దాఖలు చేసిన చార్జిషీట్లలో జగన్, విజయసాయిరెడ్డిలపై ఆ అభియోగాలు అలాగే ఉన్నాయి. సెక్షన్ 409 నమ్మకద్రోహం కిందికి వస్తుంది. అలాగే, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టు కింద నమోదు చేసిన అభియోగాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధులుగా ఉండి ఇతరులను ప్రభావితం చేసిన నేరానికి ఆ సెక్షన్ కింద అభియోగం మోపుతారు.
పిసీ యాక్ట్ సెక్షన్ 12 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వాధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ మీద మోపిన అభియోగాన్ని మాత్రం కోర్టు తోసిపుచ్చలేదు. ఆ అభియోగాలను కోర్టు తోసిపుచ్చడం వల్ల జగన్కు కొంత ఊరట లభిస్తుందని అంటున్నారు.
మిగతా నాలుగు చార్జిషీట్లలో మోపిన అభియోగాలపై జగన్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా నాలుగు చార్జిషీట్లలో ఆ సెక్షన్ల కింద మోపిన అభియోగాలను కూడా తోసిపుచ్చాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామం వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలకమైన మలుపుగానే భావిస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications