కావూరికి సమైక్య సెగ, మేమే ఫస్ట్: జగన్ పార్టీపై ఏరాసు

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయనతో సంతకం చేయించాలని ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకొని, పోలీసు స్టేషన్కు తరలించారు. విద్యార్థుల అరెస్టును నిరసిస్తూ విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి సోమవారం సీమాంధ్రలో విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చింది.
విభజిస్తే రాజీనామా: ఏరాసు
రాష్ట్రాన్ని విడదీస్తే ముందుగా తామే పదవులకు రాజీనామా చేస్తామని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు. కడప జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్నట్లు హడావుడి చేస్తూ నాటకాలాడుతున్నారని, విభజిస్తే తామే ముందు రాజీనామా చేస్తామన్నారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
విభజిస్తే..: గాదె
రాష్ట్రాన్ని ఓట్లు, సీట్ల కోసం విభజిస్తే, అది కాంగ్రెసు పార్టీ చేసే పెద్ద తప్పవుతుందని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. విభజన జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు పార్టీ ఎప్పుడు హామీ ఇవ్వలేదన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications