మేం గెలిచాం: చంద్రబాబు మొహంలో పంచాయతీ నవ్వు

ఇటీవలి వరకు రాష్ట్రంలో టిడిపి పరిస్థితి ఆశాజనకంగా ఏమాత్రం లేదు. 2009 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర తర్వాత పార్టీ క్రమంగా పట్టు సాధించడం ప్రారంభించింది. త్వరలో బాబు బస్సుయాత్ర కూడా చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో టిడిపి ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి ఆ పార్టీలు తమ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారని చెబుతున్నారు. సర్పంచు ఎన్నికలు పార్టీ రహితమైనవి కావడంతో కచ్చితంగా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో చెప్పలేనప్పటికీ... టిడిపి మాత్రం మంచి ఫలితాలను సాధించింది. తెలంగాణలోను పలు జిల్లాల్లో టిడిపి సత్తా చాటింది.
దీంతో చంద్రబాబు హాయిగా నవ్వుతూ కనిపించారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మండిపడిన చంద్రబాబు.. ఎక్కువగా నవ్వుతూనే కనిపించారు. జగన్ పైన, కాంగ్రెసు పైన సీరియస్గా విమర్శలు చేసినప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications