ముందే రాష్ట్రపతిని ఐతే బాగుండేది: ప్రణబ్, సందడిగా...

పదవిలోకి రాగానే పలు పురాతన మందిరాలను, కట్టడాలను పునరుద్ధరించడంలో శ్రద్ధ చూపిన ఆయన తాను మరికొంచెం ముందే రాష్ట్రపతిగా వచ్చి ఉంటే ఇంకా కొన్నిటికి పూర్వ వైభవం తెచ్చేవాడినని చెప్పారు. ఉదయం కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రపతి భవన్లో ప్రజా గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
ఎస్టేట్లో క్రికెట్ మైదానాన్ని ప్రాంగణంలోని పాఠశాలకు అంకితం చేశారు. మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెబ్సైట్కు సంబంధించిన డిజిటల్ కార్యక్రమాలను అనుసంధానించారు. మొత్తంమీడ తొలి ఏడాది నిర్ణయాత్మక ప్రస్థానంలో ప్రహరీ వెలుపలకు వచ్చి, ప్రజలతో మమేకమయ్యారు.
అజ్మల్ కసబ్, అఫ్జల్ గురుల క్షమాభిక్ష అభ్యర్థనలను తిరస్కరించడంలోనే చొరవ చూపారు. ఇక రాష్ట్రపతి భవన్లో పాత సామగ్రి గదుల్లా మిగిలిన దర్బార్ హాలుకు పూర్వ వైభవం తెచ్చారు. లైబ్రరీ, మ్యూజియం దుమ్ము దులిపించారు. విలువైన పురాతన గ్రంథాలను పునరుద్ధరింపజేశారు. సిబ్బంది కుటుంబాల కోసం ఉపాధి శిక్షణ కల్పించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications