మోత్కుపల్లి, యాష్కీ మధ్య ఆసక్తిక చర్చ, పితాని రిజైన్

ఇరువురు కలిసినప్పుడు మొదట మోత్కుపల్లి స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సంబంధం లేకుండా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు. అందుకు యాష్కీ... తమ ఆలోచన మొదటి నుండి అదేనని చెప్పారు. వచ్చిన తెలంగాణ వెనక్కుపోయే అవకాశం లేదని, పార్టీల్లో అలజడి తగ్గడానికి మన వంతు ప్రయత్నం చేద్దామని మోత్కుపల్లితో అన్నారు.
దీంతో మోత్కుపల్లి తలుపులు, కిటీకీల వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ సీమాంధ్ర నేతలు విభజనను వ్యతిరేకించడం లేదని, తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. సీమాంధ్ర టిడిపి నేతల రాజీనామాలను యాష్కీ గుర్తి చేయగా.... తమ నేతలు రాజీనామా చేస్తోంది విభజనను వ్యతిరేకిస్తూ కాదని, ఆ విషయాన్ని వారు స్పష్టంగా చెబుతున్నారని, తమ ప్రాంతానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను అడగడాన్ని ఎలా తప్పు పడతామన్నారు.
పితాని రాజీనామా
రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పితాని సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేసినట్లు ఆయన చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications