వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్కు ములాఖత్లు బంద్!ఢిల్లీకి పార్టీ నాయకులు
కాగా, జగన్ దీక్ష సోమవారం రెండో రోజు కొనసాగుతోంది. ఆయనకు ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం సాయంత్రం మళ్లీ జగన్కు పరీక్షలు చేస్తామని, ఆరు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.
ఢిల్లీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. వారు ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలువనున్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వారు ప్రధాని, రాష్ట్రపతిలను కోరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం వారు ప్రధానిని కలిసే అవకాశాలున్నాయి.
Comments
English summary
YSR Congress Party leaders will go to New Delhi to meet Prime Minister Manmohan Singh and President Pranabh Mukherjee over AP division issue.