'అనంత'లో బోల్తా పడ్డ కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సు: 18 మందికి గాయాలు
అనంతపురం: హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున వోల్వో బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.

బెంగళూరు నుంచి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
4 కిలోల బంగారం చోరీ:
కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజీ వద్ద 4 కిలోల బంగారం చోరీకి గురైంది. ఇటిక్యాలపాడు వద్ద టీ తాగేందుకు బస్సు ఆపినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
బంగారంతో ఆగంతకుడు కారులో పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications