జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో బొబ్బిలి జవాన్ మృతి
అమరావతి: జమ్మూ కాశ్మీర్లోని హంద్వారాలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లు, ఒక ఉగ్రవాది హతమమైనట్లు భద్రతాధికారులు ధృవీకరించారు. మరణించిన నలుగురి జవాన్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ బొత్త సత్యంగా గుర్తించారు.
విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొత్త సత్యం(36) సరిహద్దు భద్రతా దళంలో జవాన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఉగ్ర దాడిలో మరణించాడని, కుటుంబ సభ్యులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది.

సత్యం మరణవార్తను కుటుంబ సభ్యులకు ఈ మధ్యాహ్నం తెలియగానే తీవ్రంగా రోదిస్తున్నారు. బొత్త సత్యంకు బొబ్బిలికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యం మృతదేహం మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి వస్తుందని ఆర్మీ అధికారులు తెలిపారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications