ప్రేమే నేరం: కూతురిని చంపి తండ్రి ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం - షరీపుద్దీన్ అనే వ్యక్తి కూతురు మరో మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేని షరీఫుద్దీన్ కూతురిని హత్య చేశాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
పోలీసుల విచారణలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేశారని తేలింది. దీంతో నిజం అందరికీ తెలిసిందని మనస్తాపానికి గురై షరీఫుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం షరీఫుద్దీన్ కూతురు మరణించింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో కొబ్బరి లోడుతో వెళ్తున్న మినీ లారీ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్మహ్మద్పురం వాస్తవ్యులుగా గుర్తించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications