టిడిపికి షాక్: నంద్యాలలో వైసీపీకి నాగార్జున అభిమానుల మద్దతు
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి అక్కినేని నాగార్జున అభిమానులు మద్దతు ప్రకటించారు.
నంద్యాల: నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి అక్కినేని నాగార్జున అభిమానులు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే సూపర్స్టార్ మహేష్బాబు అభిమానులు కూడ శిల్పాకే మద్దతు ప్రకటించారు.
నంద్యాలలో ప్రతి ఓటును కీలకంగా భావించిన నేపథ్యంలో టిడిపి, వైసీపీలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలను చేస్తున్నాయి. పోలింగ్కు మూడు రోజుల ముందుగానే అక్కినేని నాగార్జున అభిమానులు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి మద్దతును ప్రకటించారు.ఈ మేరకు అఖిలభారత అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసిసోయేషన్ అధ్యక్షుడు ఏవీ నాగరాజు ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డిని గెలిపించాలని ఆయన ఆ ప్రకటనలో అభిమానులను కోరారు.మహేష్బాబు బాబాయ్ వైసీపీ నేత ఆదిశేషగిరిరావు మహేష్బాబు, కృష్ణ అభిమానులతో వారం రోజుల క్రితం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డిని గెలిపించేందుకు కృసి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వైసీపీ అభ్యర్థి తరపున ఇప్పటికే మహేష్బాబు అభిమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications