మోసం చేశారు: అశోక్, పోలీస్ జై తెలంగాణ, గండ్ర అండ

ఇప్పటికైనా సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు కళ్లు తెరవాలన్నారు. చివరి అవకాశంగా బయటకు రావాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో సమైక్య రాష్ట్రానికి కట్టుబడిన నేతలను గెలిపించాలన్నారు. 2014 ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరగకుండా చూస్తామని అశోక్ బాబు చెప్పారు. అనంతరం జై సమైక్యాంధ్ర అంటూ ప్రజలచే నినాదాలు చేయించారు.
సిఎల్పీ వద్ద జై తెలంగాణ
హైదరాబాదులోని సిఎల్పీ కార్యాలయం వద్ద సంజీవులు అనే కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు చేస్తొన్న కుట్రలను ఎండగట్టాలని అతను నినదించాడు. దీంతో మిగతా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుల్ను విడుదల చేయాలని గండ్ర బైఠాయింపు
జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ను అరెస్టు చేయడంతో ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు అతనిని విడుదల చేశారు. సంజీవులు జై తెలంగాణ నినాదంపై తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ.. ఇది ఆరంభం మాత్రమేనని, పోలీసుల్లో కూడా తిరుగుబాటు తప్పదని అన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications