మోసం చేశారు: అశోక్, పోలీస్ జై తెలంగాణ, గండ్ర అండ

ఇప్పటికైనా సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు కళ్లు తెరవాలన్నారు. చివరి అవకాశంగా బయటకు రావాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో సమైక్య రాష్ట్రానికి కట్టుబడిన నేతలను గెలిపించాలన్నారు. 2014 ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరగకుండా చూస్తామని అశోక్ బాబు చెప్పారు. అనంతరం జై సమైక్యాంధ్ర అంటూ ప్రజలచే నినాదాలు చేయించారు.
సిఎల్పీ వద్ద జై తెలంగాణ
హైదరాబాదులోని సిఎల్పీ కార్యాలయం వద్ద సంజీవులు అనే కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు చేస్తొన్న కుట్రలను ఎండగట్టాలని అతను నినదించాడు. దీంతో మిగతా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుల్ను విడుదల చేయాలని గండ్ర బైఠాయింపు
జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ను అరెస్టు చేయడంతో ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు అతనిని విడుదల చేశారు. సంజీవులు జై తెలంగాణ నినాదంపై తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ.. ఇది ఆరంభం మాత్రమేనని, పోలీసుల్లో కూడా తిరుగుబాటు తప్పదని అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications