ఏపీ టెట్ ఫలితాలు విడుదల: 58 శాతం అర్హత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07శాతం మంది అర్హత సాధించినట్లు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. టెట్ను ఆన్లైన్లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు.
మొత్తం మార్కులు 150 మార్కులకు జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్కు 4,07,329 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 150 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

ముందుగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్ 14నే విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యమైంది. కాగా, అభ్యర్థులు తమ మార్కుల వివరాలను ప్రభుత్వ వెబ్సైట్ http://cse.ap.gov.in/DSE/ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications