సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు: గాలిపటం ఎగరేశారు (ఫోటోలు)
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కనుమ
పండుగ
శుభాకాంక్షలు.
Kanuma
greetings
to
all.
May
this
day
bring
your
family
together
during
this
celebration.
—
N
Chandrababu
Naidu
(@ncbn)
January
16,
2016
కాగా, గురువారం రాత్రికే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చారు. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు బావమరిది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పంచెకట్టుతో అందరినీ ఆకట్టుకున్నారు.
గ్రామంలోని ప్రజలతో చంద్రబాబు కుటుంబ సభ్యులు సరదాగా గడిపారు. సంక్రాంతి పండుగని పురస్కరించకుని శుక్రవారం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి ఉదయం గ్రామంలోని నాగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
కాగా సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు బావమరిది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పంచెకట్టుతో అందరినీ ఆకట్టుకున్నారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
కాగా సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు బావమరిది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పంచెకట్టుతో అందరినీ ఆకట్టుకున్నారు.