ఒకేరోజు 8మంది మినిస్టర్స్, పక్కన కృష్ణంరాజు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదివారాల్లో బోసిపోయి ఉండే సచివాలయం ఈ ఆదివారం (22వ తేదీ) మాత్రం సందడిగా కనిపించింది. ఒకేరోజు ఎనిమిది మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. మంత్రుల బాధ్యత స్వీకరణకు ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై అయిదు నిమిషాల నుండు ముహూర్తాలు కుదిరాయి.
కొద్ది నిమిషాల తేడాల్లోనే ఎక్కువమంది కార్యాలయాల్లోకి ప్రవేశించారు. ఉప ముఖ్యమంత్రులు చిన రాజప్ప, కెఈ కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టారు. జె బ్లాక్లో నలుగురు మంత్రులు, హెచ్ బ్లాక్లో ముగ్గురు, ఎల్ బ్లాక్లో ఒకరు బాధ్యతలు చేపట్టారు. వీరు బాధ్యతలు స్వీకరించే కార్యాలయాలను పూలతో ముస్తాబు చేశారు. ముహుర్తానికి కొద్ది ముందే వచ్చిన మంత్రులు తమ వాహనాల్లోనో, సహచర మంత్రుల కార్యాలయాల్లోనే కూర్చున్నారు.
పూజల తర్వాత తొలి సంతకం చేశారు. వారిని అభినందించేందుకు చాలామంది తరలి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వారిలో చిన రాజప్ప, కెఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, మృణాళిని, శిద్దా రాఘవ రావు, పీతల సుజాత, మాణిక్యాల రావు, పత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు.

పల్లె రఘునాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం మంచి ముహూర్తం ఉండటంతో మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలోకి గృహప్రవేశం చేస్తున్న దృశ్యం.

అయ్యన్నపాత్రుడు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న అయ్యన్న పాత్రుడు.

కెఈ కృష్ణమూర్తి
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న కెఈ కృష్ణమూర్తి.

మృణాళిని
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న మృణాళిని.

మృణాళిని
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. మృణాళినికి మిఠాయి తినిపిస్తూ...

చిన రాజప్ప
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న చినరాజప్ప

చిన రాజప్ప
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న చినరాజప్ప

మాణిక్యాల రావు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు. పక్కన బిజెపి సీనియర్ నేత కృష్ణం రాజు.

పత్తిపాటి పుల్లారావు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న పత్తిపాటి పుల్లారావు.

పత్తిపాటి పుల్లారావు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. పుల్లారావుకు మిఠాయి తినిపిస్తూ....

పీతల సుజాత
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న పీతల సుజాత.

పీతల సుజాత
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. సుజాతకు అభినందనలు. కాగా మరో మంత్రి శిద్దా రాఘవ రావు కూడా బాధ్యతలు స్వీకరించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications