ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సమంత
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు ప్రముఖ న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఈ కీలక బదిలీ ప్రక్రియ పూర్తయింది.
కొత్తగా ఏపీకి రానున్న ముగ్గురు జడ్జిలు వీరే
జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్: గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు.
జస్టిస్ డూండి రమేష్: అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు.
జస్టిస్ సుభేందు సమంత: కలకత్తా హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు.

ముగ్గురు న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలోనే కొలీజియం సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఈ ముగ్గురు జడ్జిలు త్వరలోనే ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ బదిలీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవ్యవస్థ బలోపేతానికి, పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి దోహదపడతాయని న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కీలక పరిణామం న్యాయవ్యవస్థలో చర్చనీయాంశంగా మారింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications