వెలగపూడిలో మంత్రి సునీత ఛాంబర్ ప్రారంభం
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక నుంచి పాలన అమరావతి నుంచే జరుగుతుందని తెలిపారు.
పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు ప్రజలకు సరైన రీతిలో సేవలందించాలని ఆమె కోరారు. రేషన్ షాపులు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను వరకు డీలర్లు తమ రేషన్ షాపులను తెరచి ఉంచి ప్రజలకు సరుకులు సరఫరా చేయాలని ఆమె సూచించారు. వచ్చే జన్మభూమిలో రేషన్ కార్డులు కావాల్సినవారికి ఇస్తామని అన్నారు.
ప్రస్తుతానికి వెబ్సైట్లో కొత్త కార్డుల కోసం దరఖాస్తుల నమోదు ఆపివేయడం జరిగిందని, కొత్త దరఖాస్తులు అప్లోడ్ అవడానికి వీలుగా వెబ్సైట్ను తెరవాలని మంత్రి అదికారులకు సూచించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications