ఏపీ సచివాలయంపై వాన్నాక్రై ఎఫెక్ట్,డిస్కులను రీరైట్ చేస్తున్నారు
వాన్నా క్రై వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ సచివాలయం పైన కూడా పడింది. సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
అమరావతి: వాన్నా క్రై వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ సచివాలయం పైన కూడా పడింది. సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.

హ్యాకింగ్కు గురైన కంప్యూటర్ల హార్డ్ డిస్కులను ఐటీ నిపుణులు రీరైట్ చేస్తున్నారు. నిన్న తెలంగాణ సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు కూడా కొన్నా వాన్నా క్రై ప్రభావానికి గురయ్యాయి.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications