ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల...
ఏపీలో గ్రూప్-1 అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. అభ్యర్ధులు APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు .
మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పాల్గొన్నవారి నుంచి అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. మౌఖిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్వ్యూలు జూన్ 23 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు గాను గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించగా.. వేలాది మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. ఈసారి ఏపీపీఎస్సీ ఆలస్యం లేకుండా పరీక్షల మూల్యాంకనాన్ని వేగంగా పూర్తిచేసి నెలరోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం అభినందనీయం.
More From
-
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications