ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల...
ఏపీలో గ్రూప్-1 అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. అభ్యర్ధులు APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు .
మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పాల్గొన్నవారి నుంచి అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. మౌఖిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్వ్యూలు జూన్ 23 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు గాను గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించగా.. వేలాది మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. ఈసారి ఏపీపీఎస్సీ ఆలస్యం లేకుండా పరీక్షల మూల్యాంకనాన్ని వేగంగా పూర్తిచేసి నెలరోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం అభినందనీయం.
More From
-
రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ, చంద్రబాబు కీలక ప్రకటన..!! -
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
LPG: ఏపీలో ఎల్పీజీ గ్యాస్ పరిస్ధితి ఇదే..! తేల్చేసిన సర్కార్-స్పెషల్ టీమ్స్..! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
NTR Vaidya Seva: డబ్బులిస్తేనే వైద్యం-ఏపీ సర్కార్ కు తేల్చేసిన ఆస్పత్రులు..! -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications