హెచ్ఆర్సీలో భూమా, వేధింపులపై ఫిర్యాదు (ఫోటోలు)
హైదరాబాద్: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమా మంగళవారం హైదరాబాద్లోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని చెప్పారు. ఒకే ఘటనలో తనపై మూడు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శాసనసభ సభ్యుడునని కూడా చూడకుండా తనపై రౌడీ షీటర్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు పోలీసులు తన పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నారని మానవ హక్కుల సంఘాన్ని కలిసిన భూమా నాగిరెడ్డి అన్నారు. గత నెలలో నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ ఘర్షణ నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై, వైసిపి కౌన్సిలర్లపై టిడిపి నాయకులు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో, భూమా నాగిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనలో భూమా నాగిరెడ్డితోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 12 మందిపై టూటౌన్ రౌడీ షీటర్ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.

హెచ్ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమా మంగళవారం హైదరాబాద్లోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

హెచ్ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని చెప్పారు. ఒకే ఘటనలో తనపై మూడు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శాసనసభ సభ్యుడునని కూడా చూడకుండా తనపై రౌడీ షీటర్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
కర్నూలు పోలీసులు తన పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నారని మానవ హక్కుల సంఘాన్ని కలిసిన భూమా నాగిరెడ్డి అన్నారు. గత నెలలో నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

హెచ్ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
ఆ ఘర్షణ నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై, వైసిపి కౌన్సిలర్లపై టిడిపి నాయకులు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో, భూమా నాగిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

హెచ్ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
ఈ ఘటనలో భూమా నాగిరెడ్డితోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 12 మందిపై టూటౌన్ రౌడీ షీటర్ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
వీరిలో కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్, కరీముల్లా, ఎం.కొండారెడ్డి, కృపాకర్లతోపాటు వైసీపీ నాయకులు చంటి, వడ్డె శ్రీను, వడ్డె మనోజ్ కుమార్, షేక్అజ్మీర్, ఏవీఆర్ ప్రసాద్, ఎస్.మధు అలియాస్ దేవనగర్ మధు, ఎంబీటీ బాబు, సి.నాగేశ్వర్ రావు ఉన్నారని ఏఎస్పీ వివరించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications