రేపటి బడ్జెట్ వాయిదా: భూమా నాగిరెడ్డి కళ్లు దానం చేసిన ఫ్యామిలీ
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో సోమవారం నాడు ప్రవేశ పెట్టనున్న ఏపీ బడ్జెట్ వాయిదా పడింది. భూమా మృతికి సంతాపంగా రేపు శాసన సభ, శాసన మండలిలకు సెలవు ప్రకటించారు.
విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో సోమవారం నాడు ప్రవేశ పెట్టనున్న ఏపీ బడ్జెట్ వాయిదా పడింది. భూమా మృతికి సంతాపంగా రేపు శాసన సభ, శాసన మండలిలకు సెలవు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం రేపు ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టవలసి ఉంది. అయితే, భూమా హఠాత్మరణం నేపథ్యంలో బడ్జెట్ వాయిదా పడింది. బడ్జెట్ను ఎల్లుండి ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. లేదా రేపు బీఏసీలో తేదీ నిర్ణయించనున్నారు.

కాగా, భూమా మృతికి స్పీకర్ కోడెల శివప్రసాద రావు, సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్, మంత్రులు, తదితరులు సంతాపం తెలిపారు.
నేత్రదానం
భూమా నాగిరెడ్డి కళ్లను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బయలుదేరారు. భూమా మృతదేహాన్ని మూడు గంటలకు ఆళ్లగడ్డ తరలించనున్నారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications