మాజీ డైరెక్టర్ రంజిత్తో సంబంధాలున్నాయా?: కోనేరు నివాసంలో సీబీఐ సోదాలు
ఎమ్మార్ కేసు నిందితుడు కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు ప్రదీప్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు చేస్తోంది.
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు ప్రదీప్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు చేస్తోంది.
ఢిల్లీ సీబీఐ బృందం జూబ్లీహిల్స్లోని ప్రసాద్ నివాసం, చెన్నైలోని ఆయన కార్యాలయంలో తనిఖీలు చేస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాతో సంబంధాలను ఆరా తీసేందుకు ప్రసాద్ ఇంట్లో సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం.

రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ బెయిల్ కోసం ఖురేషి అనే మాంసం వ్యాపారి ద్వారా ప్రదీప్ కలిశారని ఆరోపణలు ఉన్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రంజిత్ సిన్హా వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తుగా భాగంగా ప్రదీప్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications