34 ఏళ్ళ వయస్సులో కూడ బాబు స్పీడ్ ను అందుకోలేకపోతున్నా: లోకేష్
దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నంతా స్పీడుగా పనిచేయడం లేదని ఏపీ పంచాయితీరాజ్ , ఐటీ శాఖ మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.
చిత్తూరు: దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నంతా స్పీడుగా పనిచేయడం లేదని ఏపీ పంచాయితీరాజ్ , ఐటీ శాఖ మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.
గురువారం నాడు ఆయన చిత్తూరు జిల్లాలో సెల్ కాన్ కంపెనీ యూనిట్ ను రేణిగుంటలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ కూడ పాల్గొన్నారు.

67 ఏళ్ళ వయస్సులో కూడ 20 ఏళ్ళ యువకుడి తరహలోనే చంద్రబాబునాయుడు స్పీడుగా పనిచేస్తారని చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలను స్వీకరించి 80 రోజులైందన్నారు. తన వయస్సు 34 ఏళ్ళు అన్నారు.
అయినా తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పీడ్ ను అందుకోవడం లేదన్నారు. దేశంలో ఇంత స్పీడుగా పనిచేసే ముఖ్యమంత్రి లేరని లోకేష్ చెప్పారు. రానున్న రెండేళ్ళలో ఐటీలో లక్ష ఉద్యోగాలను తీసుకొని రానున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకురానున్నట్టు చెప్పారు.
రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రానికి ఆదాయం లేదన్నారు. అయినా ఏ మాత్రం అధైర్యపడకుండా ప్రభుత్వం అభివృద్దిని సాధిస్తోందన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications