పవన్ పై ఉదయ్ కిరణ్ ఫిర్యాదు : ఇక్కడ తిరస్కరించినందుకు, అక్కడ..
హైదరాబాద్ : తిరుపతి సభలో ప్రసంగం ద్వారా.. కుల మతాలను కించపరిచేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన ఫిర్యాదును తిరస్కరించడంతో.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లుగా తెలిపారు ఉదయ్ కిరణ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ తన ఫిర్యాదును స్వీకరించినట్లుగా ఉదయ్ కిరణ్ స్పష్టం చేశారు.

కుల మతాల పేరు చెబితే.. తనకు అరికాళ్ల నుంచి మంట పుడుతుందని పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పవన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కోరినట్లుగా ఉదయ్ కిరణ్ తెలిపారు.
More From
-
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications