పవన్ పై ఉదయ్ కిరణ్ ఫిర్యాదు : ఇక్కడ తిరస్కరించినందుకు, అక్కడ..
హైదరాబాద్ : తిరుపతి సభలో ప్రసంగం ద్వారా.. కుల మతాలను కించపరిచేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన ఫిర్యాదును తిరస్కరించడంతో.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లుగా తెలిపారు ఉదయ్ కిరణ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ తన ఫిర్యాదును స్వీకరించినట్లుగా ఉదయ్ కిరణ్ స్పష్టం చేశారు.

కుల మతాల పేరు చెబితే.. తనకు అరికాళ్ల నుంచి మంట పుడుతుందని పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పవన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కోరినట్లుగా ఉదయ్ కిరణ్ తెలిపారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications