ఆటంబాబులాంటి నిర్ణయం: విభజనపై పాలడుగు

తెలంగాణ కావాలని అక్కడి వారు చేసిన ఆందోళనలను గమనిస్తున్నాంగానీ ఆటంబాంబు వంటి నిర్ణయాన్ని పార్టీ తీసుకుంటుందని ఊహించలేదన్నారు. దేశ చరిత్రలో ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడం కూడా ఆలోచించదగిన విషయమన్నారు.
పరిస్థితిని అధిగమించేందుకు ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించాలన్నారు. విభజనను ఆపటానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రపతి కూడా రాజ్యాంగానికి అనుకూలంగానడిచే వ్యక్తేనన్నారు.
తప్పు చేశామని ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటం దురదృష్టకరమన్నారు. బీజేపీ నేతలు నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు విమర్శలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. వారు మహాత్మాగాంధీ బొమ్మను ఎందుకు పెట్టుకోవటం లేదో చెప్పగలరా అని ప్రశ్నించారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications