'బాబూ! సోనియా, రాహుల్ను చంపేయాలని ఉద్దేశ్యమా'

చంద్రబాబు ఓ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ సభ్యులకు ప్రాంతం పైన అభిమానం ఉంటే ఆ పార్టీ నుండి వెంటనే బయటకు రావాలని సూచించారు.
లేదంటే చంద్రబాబును హైదరాబాదు నుండి వెలివేయాలన్నారు. చంద్రబాబు చేసిన తమ నాయకుల పైన చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే కేసులు పెడతామన్నారు.
కాగా చంద్రబాబు నాయుడు ఓ పఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. శ్రీలంక తమిళులకు సంబంధించి ఘటనలో రాజీవ్ గాంధీ, సిక్కుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారని బాబు అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెసు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
More From
-
BRS వ్యూహాత్మక విజయం: కాంగ్రెస్ బహిష్కరణతో గులాబీ జెండా రెపరెపలు -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications